పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : సాగరమథనంలో పుట్టిన పదకొండు

సాగరమథనం లో పుట్టిన పదకొండు (11)

పుట్టినవి - వివరం - తీసుకున్నవారు
  1. హాలాహలం - గరళం - శివుడు భక్షించెను
  2. సురభి కామధేనువు - తెల్లని ఆవు - దేవమునులు తీసుకున్నారు
  3. ఉచ్ఛైశ్రవము - ఎత్తైన తెల్లని గుఱ్ఱము - బలి చక్రవర్తి తీసుకున్నాడు
  4. ఐరావతము - నాలుగు దంతాల తెల్లని ఏనుగు - ఇంద్రుడు తీసుకున్నాడు
  5. కల్పవృక్షం - కోరికలు తీర్చే చెట్టు - ఇంద్రుడు తీసుకున్నాడు.
  6. అప్సరసలు - దేవతా సుందరీమణులు - ఇంద్రుడు తీసుకున్నాడు
  7. సుధాకరడు - చంద్రుడు - ఆకాశంలో వర్తిస్తున్నాడు
  8. లక్ష్మీ దేవి - సకల సంపదల దేవత - విష్ణువును వరించి వక్షస్థలమున ఉంది.
  9. వారుణి - మధ్యమునకు అధిదేవత - రాక్షసులు పుచ్చుకున్నారు
  10. ధన్వంతరి - వైద్యానికి అధిదేవత - దేవతలలో చేరాడు
  11. అమృతం - మరణంలేని మందు - దేవతలు తీసుకున్నారు.

సాగరమథనంలో అవతారాలు

కూర్మావతారం
మోహినీ అవతారం.

సాగరమథనంలో పాలుపంచుకున్న అష్టకం (8)

  1. క్షీరసాగరం
  2. శ్రీమహావిష్ణువు
  3. దేవతలు
  4. దానవులు
  5. గరుత్మంతుడు
  6. మందర పర్వతం
  7. వాసుకి నాగేంద్రుడు
  8. పరమశివుడు