పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవత - జగదభిరక్షణ కాండ : శ్రీకృష్ణుఁడు జరాసంధుని కుమాఁరుడు సహదేవుని రాజ్యమందునిచి,కారాగృహవాసులగు రాజులను విడిచి వుచ్చుట:

రియు జరాసంధిగు సహదేవుఁ
గ మగధరాజ్య ట్టంబుఁ గట్టి;  - 580
ఱిముఱిఁ జరసాల యందున్న నృపుల
వెవాపిఁ యందఱ విడిచి వుత్తెంచె. 
కారాగృహంబునఁ డుమాసి సొచ్చి 
క్రూబాధలఁ గంది కుందుచునున్న
యిరువదివేవురు నెనమనూటాఱ్వు
రురుచయ భ్రాంతులై యొండొండ వెడలి
నుదెంచి కనిరి వావలోకవంద్యు
నుపమదివ్యభూషాంబరాభరణు
భీమార్జునసమేతుఁ బృథుదీర్ఘబాహు
కామితార్థప్రదుఁ డు భక్తి మ్రొక్కి; 
“శ్రీనాథ! గోవింద! శ్రీవత్సచిన్హ! 
దావాంతక! కృష్ణ! తామరసాక్ష! 
ధారుణి రక్షింప ర్మంబు నిలుపఁ 
గ్రూదైత్యులఁ ద్రుంపఁ గోరి జన్మించి
యానార్దునుఁడ వీవామ్నాయరూప! 
 రాసంధుచే నీబాధనొంది
నునికియు నిది మహదుపకారమయ్య! 
యోగవర్యులు గానఁగలేని
3-24 నినుఁజూడఁ గంటిమి నిఖిలాండ నిలయ!  - 590
లఁపులుఁ దనువులు యనిచ్చితీవు
జాక్ష! ఇది పునర్జన్మంబు మాకు! 
లు జరాసంధు నొక్కట జీరివైచి
లియుఁడై పేర్చెనీ కవైరి లావు!” 
ని దీనవదనులై ర్థి కీర్తించు
నాయకులఁ గృపాలరాశిఁ దేల్చి
జాక్షుఁడంత మజ్జనభోజనముల
రించి భూషాంబరాదు లర్పించి
వాల నూరార్చి లనొప్పఁ బలికె. 
“క్రూరాత్ము చరసాలఁ గుంది లోఁగంది
ముచ్చట నున్నారు; మొగిరాజ్య లీల
చ్చుగ భోగించుఁ రుగుడు వేడ్క
మత్సరంబులు మాని యేప్రొద్దు
దిలోన నన్ను నేఱకుండుఁ” డనుచు
రాజుల ననిచి జరాసంధి చేతఁ
బూలు గొని రథంబులు వేడ్క నెక్కి
నిలజార్జునులతో తివైభవమున
నుజారి వచ్చె నింద్రప్రస్థపురికి.


3-24 ఒకే పాదమున్నది