తితిదే వారి పోతన భాగవతము గ్రంథమునందు మహాకవి కరుణశ్రీ వారి సప్తమ స్కంధ ప్రవేశిక ఉల్లేఖనం ఇక్కడ ఆస్వాదించగలరు.