పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : రాక్షసుల సుతల గమనంబు

  •  
  •  
  •  

8-675-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని విన్నవించుచున్న ప్రహ్లాదుం జూచి పరమ పురుషుం డిట్లనియె.

టీకా:

అని = అని; విన్నవించుచున్న = మనవిచేసెడి; ప్రహ్లాదున్ = ప్రహ్లాదుని; చూచి = చూసి; పరమపురుషుండు = నారాయణుడు {పరమపురుషుడు - అత్యున్నతమైనవ్యక్తి, విష్ణువు}; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఇలా మనవిచేసిన ప్రహ్లాదుడితో పరమాత్ముడు ఇలా అన్నాడు.