పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : రాక్షసుల సుతల గమనంబు

  •  
  •  
  •  

8-666-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని పలికి బలిం జూచి భగవంతుం డి ట్లనియె.

టీకా:

అని = అని; పలికి = పలికి; బలిన్ = బలిని; చూచి = చూసి; భగవంతుండు = విష్ణుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = చెప్పెను.

భావము:

ఈవిధంగా పలికిన భగవంతుడు అయిన వామనుడు బలిచక్రవర్తి తో ఇలాఅన్నాడు.