పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : ప్రహ్లా దాగమనము

  •  
  •  
  •  

8-655-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వచ్చి యచ్చేడియ తచ్చరణ సమీపంబునం బ్రణతయై నిలువంబడి యిట్లనియె.

టీకా:

వచ్చి = వచ్చి; ఆ = ఆ; చేడియ = వనిత; తత్ = అతని; చరణ = పాదముల; సమీపంబునన్ = వద్ద; ప్రణత = నమస్కరించినది; ఐ = అయ్యి; నిలువంబడి = నిలబడి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.`

భావము:

అలా చేర వచ్చిన ఆఇల్లాలు వింద్యావళి స్వామి పాదాలకు మ్రొక్కి ఇలా అన్నది.