పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధ్రువుండు మరలివచ్చుట

  •  
  •  
  •  

4-316-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్రవేశించి రాజమార్గంబునఁ జనుదెంచు నప్పుడు.

టీకా:

ప్రవేశించి = ప్రవేశించి; రాజమార్గంబునన్ = ప్రధానవీథిలో; చనుదెంచు = వెళ్ళెడి; అప్పుడు = సమయమున.

భావము:

అలా ఉత్తానపాదుడు తన కొడుకు ధ్రువునితో ప్రవేశించి రాజమార్గం గుండా వస్తున్న సమయంలో…