పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఏకాదశ స్కంధము : కృష్ణ సందర్శనంబు

  •  
  •  
  •  

11-14-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"జములు నిను సేవింపని
దిములు వ్యర్థంబు లగుచుఁ దిరుగుచు నుండుం
నువులు నిలుకడ గావఁట
ములలో నున్ననైన నరుహనాభా!

టీకా:

జనములు = ప్రజలు; నిను = నిన్ను; సేవింపని = కొలువని; దినములు = రోజులు; వ్యర్థంబులు = వృథాయైనవి; అగుచున్ = ఔతు; తిరుగుచునుండున్ = జరుగుతుంటాయి; తనువులు = దేహాలు; నిలుకడ = స్థిరమైనవి; కావు = లేదు; అట = అట; వనములు = అడవుల; లోన్ = అందు; ఉన్ననైనన్ = ఉన్నప్పటికిని; వనరుహనాభా = కృష్ణా {వనరుహనాభుడు - పద్మనాభుడు, విష్ణువు}.

భావము:

“పద్మనాభా! నిను సేవించని దినములు సర్వం మానవులకు ప్రయోజన శూన్యములు; అడవులలో ఉన్నా దేహాలకు నిలుకడలు లేనివి.