పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : మృతులైన సహోదరులఁ దెచ్చుట

  •  
  •  
  •  

10.2-1164-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మాత్ముఁ డఖిల జగదీ
శ్వరుఁడగు కృష్ణుండు సేయు త్కృత్యంబుల్‌
రికింప నెన్నఁ బెక్కులు
ణీవర!" యనిన రాజు తా ముని కనియెన్.

టీకా:

పరమాత్ముడు = సర్వోత్కృష్టమైన ఆత్ముడు; అఖిలజగదీశ్వరుడు = ఎల్ల లోకాలకు ప్రభువు; అగు = ఐన; కృష్ణుండు = కృష్ణుడు; చేయు = చేసెడి; సత్ = మంచి; కృత్యంబులు = పనులు; పరకింపన్ = విచారించగా; ఎన్నన్ = గణించగా; పెక్కులు = అనేకములైనవి కలవు; ధరణీవర = రాజా; అనినన్ = అనగా; రాజు = రాజు; తాన్ = తాను; ముని = ఋషి; కిన్ = తో; అనియెన్ = పలికెను.

భావము:

ఓ మహారాజా! పరమాత్ముడు, లోకాధినాథుడు అయిన శ్రీకృష్ణుడు చేసిన సత్కార్యాలు ఇంకా ఎన్నో ఉన్నాయి.” అని శుకమహర్షి తెలుపగా, ఆయనతో పరీక్షిత్తు ఇలా అన్నాడు.