పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : శృంగి శాపంబు

  •  
  •  
  •  

1-473-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు రోషించి కౌశికీనదికిం జని జలోపస్పర్శంబు సేసి.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; రోషించి = రోషపడి – కినుక వహించి; కౌశికీ = కౌశికి అను; నది = నది; కిన్ = కి; చని = వెళ్ళి; జల = నీటిని; ఉపస్పర్శంబున్ = (సంకల్పమునకు) తాకుట, ఆచమనము; చేసి = చేసి.

భావము:

ఈ విధంగా కోపించి, (శృంగి) కౌశికీవదికి వెళ్లాడు. నీళ్ళు చేతిలోకి తీసుకొన్నాడు.