పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : నారదాగమనంబు

  •  
  •  
  •  

1-90-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనినఁ బారాశర్యుం డిట్లనియె.

టీకా:

అనినన్ = అని పలికిన; పారాశర్యుండు = వ్యాసుడు {పారాశర్యుడు - పరాశరుని పుత్రుడు, వ్యాసుడు}; ఇట్లు = ఈవిధముగ; అనియెన్ = పలికెను.

భావము:

అలా అడిగిన నారదమహర్షితో వ్యాసమహర్షి ఇలా అన్నాడు.