పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవత - జగదభిరక్షణ కాండ : శ్రీకృష్ణుఁడు జరాసంధుని మాయించెదనని చెప్పుట

“జనాధ! నీభజాశ్రయశక్తి దలఁప
నెయ జరాసంధుఁ డెంతటి వాడు? 
ల్ల యుద్ధంబున మారుతిచేత
నెల్లుండి చంపింతు నిటు జూడు మమ్ముఁ
నుపుము నీకింత యమంద నేల? 
నిపల్కి భీముఁడు ర్జునుఁ డెలమి
నుఁగొల్చి రాగ నుద్ధత గిరివ్రజము