సభలు సమావేశాలు : 2016-ఏప్రిల్-09 ఢిల్లీ తెలుగు అకాడమీ, న్యూఢిల్లీ
:ఢిల్లీ తెలుగు ఎకాడమీ వారి ఉగాది ఉత్వవాలలో జరిగిన
లక్ష్మీనరసింహ కల్యాణవేదిక వద్ద
తెలుగుభాగవతం.ఆర్గ్ పరిచయం:
:వేదిక: శ్రీ వేంకటేశ్వర ఆలయము., న్యూఢిల్లీ :
: సమయం: తేదీ. 2016-04-09; మధ్యాహ్నం:
శ్రీ బండి శ్రీనివాస్ చేస్తున్న
తెలుగుభాగవతం.ఆర్గ్ పరిచయం.
|
|
భాగవతోత్తములు శ్రీ నేమాని నాగరాజు గారి ద్వారా
ఈ అవకాశం చిక్కినందున వారికి వ్యక్తిగతంగానూ,
ఢిల్లీ తెలుగు ఎకాడమీ వారికి
తెలుగుభాగవతం.ఆర్గ్ ధన్యవాదాలు పలుకుతోంది,