పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : సప్తవింశతి తత్వములు

7-237-వ.

(అ)- మూలప్రకృతి, మహత్తు, అహంకారం, శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం అనే ఎనిమిది (8) “ప్రకృతులు” (అష్టప్రకృతులు).- 8
(ఇ)- సత్త్వము, రజస్సు, తమస్సు అనే ఈ మూడు (3) “ప్రకృతి గుణాలు”.-3
(ఉ)- నోరు, చెయ్యి, కాలు, గుదం, మర్మావయవం అనే ఈ అయిదు (5) కర్మేంద్రియాలు;
కన్ను, చెవి, చర్మం, ముక్కు, నాలుక అనే ఈ అయిదు (5) జ్ఞానేంద్రియాలు;
నేల, నీరు, ఆకాశం, గాలి, అగ్ని అనే ఈ అయిదు (5) పంచభూతాలు;
మనసు ఒకటి (1);
మొత్తం ఈ పదహారు (16) షోడశ వికారాలు
- 16
(ఎ)- మొత్తం ఇరవై ఏడింటిలోను (27) సప్తవింశతి తత్వాలలో ఆత్మ సాక్షీభూతంగా ఉంటుంది.-27


ఇంకొక విధంగా
పంచ తన్మాత్రలు - శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం - 5
పంచ జ్ఞానేంద్రియములు - కన్ను, చెవి, చర్మం, ముక్కు, నాలుక - 5
పంచ కర్మావయవములు - కన్ను, చెవి, చర్మం, ముక్కు, నాలుక - 5
పంచ భూతములు - నేల, నీరు, ఆకాశం, గాలి, అగ్ని - 5
గుణత్రయము - సత్త్వము, రజస్సు, తమస్సు3
మనస్సు - ఒకటి - 1
మూలప్రకృతి - ఒకటి - 1
మహత్తు - ఒకటి - 1
అహంకారం - ఒకటి - 1
సప్తవింశతి తత్వాలు మొత్తం - - - 27